అవొప కొదాడ వారి ఆహార పంపిణి



హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 24రోజులుగా AVOPA:KODADA వారు చేస్తున్న ఆహారం పంపిణీ తెలుసుకున్న సూర్యాపేట వాస్తవ్యులు శ్రీ షేక్ అలీముద్దిన్ గారు పవిత్ర రంజాన్‌ పర్వదినం సందర్బంగా ఈరోజుదివి.25-5-2020 న దాతగా హైదరాబాద్ నుండి బస్లో రాజమండ్రి ,టెక్కలి, శ్రీకాకుళం,విజయనగరం వెళ్లే  వారికి మరియు రామాపురం X రోడ్డు నందు వలస కూలీలకు ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు.ఉపాధ్యక్షులు. కందిబండ వెంకటేశ్వరరావు, వంగవీటి లోకేశ్, & కార్యదర్శి. చక్కా కృష్ణ ప్రసాద్&ప్రవీణ్‌  పాల్గొన్నారు.


కామెంట్‌లు