తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా కందికొండ శ్రీనివాస్
రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మరియు హోంశాఖ మాత్యులు శ్రీ మహమూద్ అలీ గారి చేతుల మీదుగా రవీంద్ర భారతిలో తేదీ 5.9.2023 రోజున అచ్చంపేట మండలంలోని చెన్నారం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా ఆర్థిక కార్యదర్శి శ్రీ కందికొండ శ్రీనివాస్ గారికి అవార్డు ప…