అవోపా హన‌్మకొండ వారి ఆహార పంపిణి 42వ రోజు


లాక‌్డౌన్ సందర్భంగా అవోపా హన‌్మకొండ వారు అహరం పంపిణీ కార్యక్రమం ప‌్రారంబించి దిగ్విజయముగా నేటికి 42వ రోజు.  28మే 2020 రోజున (1) మంజుల - రామస‌్వామి, అవోపా లైన్ హన‌్మకొండ (2)అకినపెల‌్లి రాంబాబు - శ‌్రీదేవి దంపతుల సహకారంతో ఈరోజు కార‌్యక‌్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక‌్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప‌్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప‌్రకాశం, అనంతుల కుమారస్వామి, చిదరా రాజశేఖర్, తాటికొండ సుధాకర్,  దేవా మధుబాబు, అయితా భాస‌్కర్ రావు,తదితరులు పాల్గొని దాదాపు గా 240  మందికిపైగా ఆహారం అందించారు. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు ఆయురారోగ్యాలు ప‌్రసాదించాలని కోరుకుంటున్నారు.


కామెంట్‌లు