అవోపా హన‌్మకొండ వారి ఆహార పంపిణి


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో  లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప‌్రధమ పౌరుడు (మేయర్ ) శ‌్రీ గుండా ప‌్రకాశ్ రావు గారిచే ప‌్రారంబించి దిగ్విజయముగా నేటికి 35వ రోజు పూర్తి అయినది.  ఇరోజు 21మే 2020 రోజున (1)శ‌్రీ అనంతుల కుమారస్వామి-సంధ‌్యారాణి (కుమార‌్తె - అల‌్లుడు మరియు మనవడు, మౌనిక - ప‌్రవీణ్, విహాన్ తేజ్(2)లెంకలపెల‌్లి జగన్ మోహన్ గుప‌్తా-నాగజ‌్యోతి ల (కుమారుడు- కోడలు ఫణిరాజ్ - స‌్రవంతీ)(3)అకినపెల‌్లి సత‌్యనారాయణ - సంపత్ కుమారి దంపతులు (తండ్రి రాఘవులు గారి జ్ఞాపకార‌్థం) అహార  పంపిణీ జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమానికి  చిదరా రాజశేఖర్, తేరాల రమేష్ గార‌్లు అదనపు బలం చేకూర‌్చారు. వారి సహకారంతో ఈరోజు కార‌్యక‌్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక‌్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప‌్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప‌్రకాశం, అనంతుల కుమారస్వామి, గుండా రవీందర్, అల‌్లంకి చంద‌్రశేఖర్, గోళి విజయ్ కుమార్, దేవా మధుబాబు, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 230  మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది.ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటుగా, మరిన్ని ఆయురారోగ్యాలు ప‌్రసాదించాలని అధ్యక్షుడు యెల్లంకి రవీందర్ కోరుకునుచున్నాడు.


కామెంట్‌లు