అవొపా కొదాడ వారు హైవె పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 30రోజులుగా చేస్తున్న ఆహారం పంపిణీకి స్పందించిన మన కోదాడ ప్రముఖ వ్యాపారవేత్తలు శ్రీ పోతుగంటి రమేశ్ గారు మరియు శ్రీపొటుముత్తు విద్యాసాగర్-భారతి గార్ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆర్యవైశ్య వృద్దాశ్యమందు మరియు రామాపురం X రోడ్డు నందు, ఆహారం, నీళ్ళు, లస్సీ, మజ్జిగ పంపిణీ చేశారు. అధ్యక్షులు.ఇరుకుళ్ళ చెన్నకేశవరావు ఉపాధ్యక్షులు. కందిబండ వెంకటేశ్వరరావు,వంగవేటి లోకేశ్& కొండ్లె రవిచంద్ర, చల్లా వెంకటేశ్ పాల్గొన్నారు.
అవోపా కోదాడ వారి ఆహార పంపిణి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి