మంచిర్యాల జిల్లా అవోపా వారు తేదీ 2.10.2019 రోజున గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి గాంధీజీ సేవలను కొనియాడారు. అనంతరం హాస్పిటల్ లో పండ్లు పంపిణీ చేశారు.
మంచిర్యాల జిల్లా అవోపా గాంధీ జయంతి వేడుకలు
మంచిర్యాల జిల్లా అవోపా వారు తేదీ 2.10.2019 రోజున గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి గాంధీజీ సేవలను కొనియాడారు. అనంతరం హాస్పిటల్ లో పండ్లు పంపిణీ చేశారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి