అవొపా హనుమకొండ వారి అన్నదాన కార్యక్రమము


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో  లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం ప‌్రారంబించి నేటికి 
51 రోజులు గడచినవి. తేది 6జూన్  2020 రోజున దాతలుగా వెనిశెట‌్టి శ‌్రీనీవాస రావు - గీతారాణి కుటుంబం, వెనిశెట‌్టి భాస‌్కరలింగం - పద‌్మావతి ల జ‌్నాపాకార‌్థం అన్నదాన కార్యక్రమము జరిగినది. ఈ కార‌్యక‌్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప‌్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప‌్రకాశం, అనంతుల కుమారస్వామి, దొడ‌్డా సోమయ‌్య, తాటికొండ సుధాకర్, చిదరా రాజశేఖర్, గన‌్ను నటరాజ శేఖర్, అల‌్లెంకి చంద‌్రశేఖర్, గుంటూరు వెంకటనారాయణ, దేవా మధుబాబు, అయితా భాస‌్కర్ రావు,  అకినపెల‌్లి సత‌్యనారాయణ తదితరులు పాల్గొని సుమారు 250  మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు ఆయురారోగ్యాలు కూడా ప‌్రసాదించాలని అవోపా వారు కోరుకుంటున్నారు. 


కామెంట్‌లు