అవొపాకోదాడ వారి ఆహార పంపిణి


అవోపా కోదాడ వారు హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 28రోజులుగా చేస్తున్న ఆహారం పంపిణీకి స్పందించిన దాత మన కోదాడ VKM Lorry Transports అధినేత శ్రీ ఓరుగంటి క్రిష్ణమూర్తి గారి సతీమణి స్వర్ణలత గారి జ్ఞాపకార్ధంగా ఈరోజు దివి.29-5-2020 రోజున ఆర్యవైశ్య వృద్దాశ్యమందు మరియు రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్లే  వారికి మరియు రామాపురం X రోడ్డు నందు,  ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు వంగవేటి లోకేశ్& కొండ్లె రవిచంద్ర, ఓరుగంటి క్రిష్ణమూర్తి పాల్గొన్నారు.


కామెంట్‌లు