అవోపా హనుమకొండ వారి ఆహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో  లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రధమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించ బడి  నేటికి 30వ రోజు.1)అల‌్లెంకి చంద్రశేఖర్ ( s/o అల‌్లెంకి లింగమూర్తి - సరోజన)2) నోముల శ్రీ నివాసరావు (s/o రామకృష్ణ - నాగమణి)(3)దోమకుంట‌్ల సంతోష్ కుమార్ (s/o దోమకుంట‌్ల సంజీవయ్య - శోభాదేవి) 41వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార‌్యక్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక్రమం లో అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప్రదాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప్రకాశం, కోశాధికారి యం.వీ అప‌్పారావు అల‌్లెంకి చంద్రశేఖర్, దేవా మధుబాబు, అకినపెల‌్లి సత‌్యనారాయణ(Hnk), యాంసాని నర‌్సింహమూర‌్తి, దుగ‌్గిశెట‌్టి చల‌్లయ‌్య, చిదరా రాజశేఖర్, కందుకూరి ఆగయ‌్య, గోలి విజయ్ కుమార్, మాదారపు వేణుగోపాల్, చందుపట్ల సూర్య ప్రకాష్, పబ‌్బా వీరయ‌్య, యాంసాని రాంచందర్, దొంతుల కృష్ణమూర‌్తి, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 250  మందికిపైగా ఆహారం అందించడం జరిగింది. ఈ రోజు కార‌్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా హన‌్మకొండ అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్ కోరుకుంటున్నారు.


 


కామెంట్‌లు