టౌన్ అవోపా మంచిర్యాల వారిచే అల్పాహార పంపిణీ


44 వ రోజు టౌన్ అవోప మంచిర్యాల వారి అల్పాహారం పంపిణీ కార్యక్రమం ఈరోజు జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ముందు యాచకులకు దినసరి కార్మికులకు సుమారు 150 మందికి అల్పాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ మంచిర్యాల అవోప కార్యదర్శి సాయిని సత్యనారాయణ, కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పల్లెర్ల శ్రీహరి గారు,బల్లు శంకర్ లింగం గారు పాల్గొన్నారు


కామెంట్‌లు