అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రధమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్రావు గారిచే ప్రారంభించబడి నేటికి 31వ రోజు (1)వ్యవస్థాపక అద్యక్షులు శ్రీ మునుగోటి సత్యనారాయణ, ( కోడలు శాలిని w/o మురళి మోహన్ పుట్టినరోజు (2)వ్వవస్థాపక సభ్యుడు శ్రీ కంభంపాటి రమణయ్య - భారతి ల 54 వ పెళ్లి రోజు (3) వివాహ పరిచయ వేదిక చైర్మన్ శ్రీ పబ్బా వెంకటేశ్వర్లు - సుజాత ల 53వ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, వ్యవస్థాపకులు శ్రీ పోకల చందర్ గారు, శ్రీ యెనుములపెల్లి రామానుజం గారు, మరియు అలుగూరి శివకుమార్, కల్లూరు శ్రీనివాస్, గుంటూరు వెంకటనారాయణ, వెలగందుల చాణక్య గుప్త, దేవా మధుబాబు, యాంసాని నర్సింహమూర్తి, చిదరా రాజేశేఖర్ పబ్బా వీరయ్య, పజ్జూరి కృష్ణమూర్తి, కే.రమేష్, గంపా రవీందర్, గందె రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 230 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా హన్మకొండ అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ కోరుకుంటున్నారు.
అవోపా హనుమకొండ వారి ఆహార పంపిణీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి