అవోప మంచిర్యాల చేపట్టిన ఉపాహార పంపిణీ కార్యక్రమం ఈరోజు43 కు చేరింది. నేడు 160 మందికి అల్పాహారం అందించడం జరిగింది. బీదలకు మరియు వికలాంగులు, దినసరి కూలీలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సత్యవర్ధన్, రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, కార్యదర్శి సాయిని సత్యనారాయణ, కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
మంచిర్యాల టౌన్ అవోపా చే ఉపాహార పంపిణీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి