టౌన్ అవోపా మంచిర్యాల వారిచే అల్పాహార పంపిణీ


అవోప మంచిర్యాల45 ఆవరోజు అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర అవోప కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, కార్యదర్శి సాయిని సత్యన్నారాయణ, కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పల్లెర్ల శ్రీహరిగారు, బల్లు శంకర్లింగం గారు కాసం మల్లికార్జున్ గారు పాల్గొన్నారు


కామెంట్‌లు