ఆర్య వైశ్య అఫిషియల్ & ప్రొఫెషనల్ అసోసియేషన్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈరోజు 48 రోజు ఉదయం అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో అధ్యక్షులు సత్యవర్ధన్, రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, మంచిర్యాల కార్యదర్శి సాయిని సత్యనారాయణ, కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ని రైల్వే స్టేషన్ ముందు యచకులు మరియు దినసరి కూలీలు 160 మందికి అందించడం జరిగింది
మంచిర్యాల టౌన్ అవోపాచే అల్పాహార పంపిణీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి