అవోపా కోదాడ వారి ఆహార పంపిణి


హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 21రోజులుగా AVOPA:KODADA వారు ఆహారం పంపిణీ చేస్తుండగా ఈరోజు దివి.22-5-2020 రోజున దాత గా కోదాడ వాస్తవ్యులు బొడ్ల సాయిబాబు గారు హైదరాబాద్ నుండి WB. తనుకు నుండి  MP   వెళ్లే  వారికి మరియు రామాపురం X రోడ్డు నందు, వలస కూలీలకు ఆహారం నీళ్ళు అందించారు. ఈ కార్యక్రమములో ఉపాధ్యక్షులు. కందిబండ వెంకటేశ్వరరావు . కార్యదర్శి  చక్కా కృష్ణప్రసాద్ &కొండ్లే రవికుమార్ పాల్గొన్నారు.


 


కామెంట్‌లు