తేదీ 6.4.2020 రోజున అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ అధ్యక్షుడు శ్రీ.పి.వి.రమణయ్య హైదరాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ భీంరెడ్డి గారికి పోలీస్ శాఖ వారికి మరియు బీద అన్నార్తులకు వరుసగా 9 రోజులు పంపిణీ చేయుటకు నిర్ణయించుకుని ఈ రోజటికి ఆహార పొట్లాలు అందించారు. ఈ కార్యక్రమంలో వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ సి.ఈ.ఓ టి.నాగేశ్వరరావు, విశ్రాంత కోటాక్ బ్యాంక్ ఆఫీసర్ పి.ధనంజయరావు, విశ్రాంత ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్ టి.ముకుందరావు మరియు V3 ఛానల్ అధినేత శ్రీ కాచం సత్యనారాయణ తదితరులు హాజరైనారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన మరియు సహకరిస్తున్న సంస్థ సభ్యులకు, శ్రేయోభిలాషులకు అధ్యక్షుడు శ్రీ పి.వి.రమణయ్య గారు ధన్యవాదములు తెలియ బర్చారు.
అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారి ఆహార పొట్లాల పంపిణీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి