ఇటీవల జరిగిన ఎన్నికలలో గద్వాల్ జిల్లా అవోపా అధ్యక్షులుగా శ్రీ మరిడీ శ్రీకాంత్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందులకు తెలంగాణా రాష్ట్ర అవోపా అధ్యక్ష, కార్యదర్శులు , కోశాధికారి మరియు అవోపా న్యూస్ బులెటిన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నవి. మీ నాయకత్వంలో జిల్లాలో అన్ని మండలాలలో అవోపా యూనిట్లు ఏర్పాటు కావాలని, అన్ని అవోపాలు సమాజానికి మరింతగా సేవలు అందించాలని, గద్వాల్ అవోపా మీ హయాములో కొంగ్రొత్త శిఖరాలు అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షులు గంజి స్వరాజ్య బాబు, ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, కోశాధికారి చింతా బాలయ్య, మరియు తెలంగాణా అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభిలషిస్తున్నవి.
జిల్లా అవోపా గద్వాల్ కు జరిగిన ఎన్నికలు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి