అడోలేసేన్స్ ప్రోగ్రాం


తేదీ 17.11.2019 రోజున కొంపల్లి లోని శివ శివాని గ్రూవు ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇస్టిట్యూషన్స్ వారి కాంప్లెక్స్ లో 60 సంవత్సరముల వేడుకలలో భాగంగా   నిర్వహించిన వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో "స్కిల్స్ ఫర్ అడోలెసెంట్" అను అంశంపై లయన్స్ క్లబ్స్ క్వెస్ట్ గవర్నర్ మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు ముఖ్య అతిథిగా విచ్ఛేసి తమ ఆసు కవితా ధోరణితో సభికులను కట్టిపడేసి హాజరైన 30 మంది అనుభవజ్ఞులైన  టీచర్స్ కు సుమారు 1000 మంది అడోలేసేంట్ విద్యార్థులను హానెస్ట్ సిటిజన్స్ గా మార్చడానికి  అమూల్యమైన సలహాలు సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అవోపా తరఫున సంస్థ ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, చీఫ్ కోఆర్డినేటర్ గుండా చంద్రమౌళి గారలు హాజరైనారు. ఇందులకు ఆ విద్యా  సంస్థల చైర్ పర్సన్ గారు అమితానంద భరితురాలై వారి కార్యాలయములో ఆత్మీయ సత్కారం గావించారు. 




కామెంట్‌లు