తేదీ 19.10.2021 రోజున శ్రీ వాస పాండురంగయ్య గారు నాగర్ కర్నూల్ శ్రీ వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు ఆ సంస్థ ట్రస్టీ గారు రూ 2.50,000/ లు విరాళం ప్రకటించారు. వారికీ హృదయ పూర్వక అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదములు తెలిపిన మలిపెద్ది శంకర్ శ్రీ వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షులు తదితరులు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి