అభినందనలు

 



తెలంగాణ రాష్ట్ర అవోపా కమిటీ సభ్యుడు శ్రీ కొంజెర్ల శ్రినివాస్ కుమారుడు సాయి సాకేత్, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 988/1000 మార్కులు సాధించినందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి. ఈ అబ్బాయి లాగే అందరూ చదివి మంచి మార్కులు పొందాలని ఈ వార్త అందరికి ప్రొత్సాహమివ్వాలని  కోరుకొను చున్నారు


కామెంట్‌లు