అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం ప్రారంబించి దిగ్విజయముగా నేటికి 46 రోజులు గడచినవి. 1 జూన్ 2020 రోజున దాతలుగా సొల్లేటి చంద్రమౌళి ( రిటైర్ డి.ఫ్.ఓ. అవొపా సీనియర్ మెంబర్) - పద్మావతి కుటుంబం, ( కుమారులు - కోడళ్ళు 1) గౌరి
చంద్రకాంత్ - హరిత. 2) సంతోష్ కుమార్ - సమత. కూతురు & అల్లుడు సంధ్యారాణి - బి.మనోజ్. మనుమలు మరియు మనవరాలు.) పేరెంట్స్ గౌరయ్య - రాజమ్మల జ్నాపాకార్థం అహరం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో అద్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, అనంతుల కుమారస్వామి, దొడ్డా సోమయ్య, చిదరా రాజశేఖర్, గుంటూరు వెంకటనారాయణ, దేవా మధుబాబు, అయితా భాస్కర్ రావు, అకినపెల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొని దాదాపు గా 230 మందికిపైగా ఆహారం అందించారు. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలు, మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నారు.
This is header
• Avopa News Bulletin
This is footer
అవొపా హనుమకొండ వారి ఆహార పంపిణీ కార్యక్రమము
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి