అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రధమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించి దిగ్విజయముగా నేటికి 37వ రోజు గడచింది. 23మే 2020 రోజునఎర్రం శివశంకర్ ( న్యాయవాది) - కవిత, కుమారులు 1) సాద్విన్ సాయి శ్రీవర్ధన్, 2) సాత్విక్. కుటుంబం వారి సహకారంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అద్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, కోశాధికారి యం.వీ అప్పారావు, అనంతుల కుమారస్వామి, అయితా భాస్కర్ రావు, చిదరా రాజశేఖర్, అయితా భాస్కర్ రావు, అకినపెల్లి సత్యనారారణ,(Hnk) గుండా రమేష్ (టీచర్), గోలి విజయ్ కుమార్, దేవా మధుబాబు, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 220 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు ఆ " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటుగా ఆయురారోగ్యాలు కూడా ప్రసాదించాలని అధ్యక్షుడు యెల్లంకి రవీందర్ కోరుకొనుచున్నాడు.
అవోపా హన్మకొండ వారి ఆహార పంపిణి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి