ముప్పై తొమ్మిదోవ రోజు టౌన్ అవోప మంచిర్యాల ఆధ్వర్యంలో పులిహోర దాదాపు200 మంది పేదవారికి మరియు ఆర్ టి సి డ్రైవర్స్ 20 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సత్యవర్ధన్, రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, కార్యదర్శి సాయిని సత్యనారాయణ, కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
టౌన్ అవోపా మంచిర్యాల వారిచే పులిహోర పంపిణీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి