అవోపా హన‌్మకొండ వారి ఆహార పంపిణి


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రధమ పౌరుడు (మేయర్) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించబడి నేటికి 33వ రోజు.(1)సిద‌్ది రవీందర్ - సునీత (హేమ ప్రింటింగ్ ప్రెస్ - యజమాని, మరియు కోశాధికారి - వాసవీ క‌్లబ్ - హన‌్మకొండ)(2)మాదారపు శశిధర్ - వరలక‌్ష‌్మి (కుమారుడు - కోడలు నవీన్ కుమార్ - నాగలక్ష్మిల పెళ్లి రోజు సందర్భంగా) ఈరోజు 19.5.2020 కార‌్యక్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక్రమంలో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప్రకాశం, కోశాధికారి, యం.వీ అప‌్పారావు, మడుగూరి నాగేశ్వరరావు, అనంతుల కుమారస్వామి, పబ‌్బా వీరయ‌్య, యాంసాని రాంచందర్, దేవా మధుబాబు, చిదరా రాజేశేఖర్, అల‌్లెంకి చంద్రశేఖర్, గుండా రవీందర్, పబ‌్బతి నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 200 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార‌్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు ఆ " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో, మరింతగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా హనుమకొండ అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్ కోరుకునుచున్నారు.


కామెంట్‌లు