మంచిర్యాల టౌన్ అవోపాచే అల్పాహార పంపిణీ


47 అవరోజు అల్పాహారం మంచిర్యాల అవోప ద్వారా జిల్లా కేంద్రం లోని రైల్వే స్టేషన్ ముందు దినసరి కార్మికులు,యాచకులకు 150 మందికి ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, మంచిర్యాల  కార్యదర్శి సాయిని సత్యనారాయణ కోశాధికారి నేరెళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు...


కామెంట్‌లు