హనుమకొండ అవోపా వారిచే ఆహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో  లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రధమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్  రావు గారిచే ప్రారంబించబడి దిగ్విజయముగా నేటికి 29వ రోజు. డి.శ్రీనివాస్ రావు, శ‌్రీలక‌్ష‌్మీ మరియు పి. మురళీధర్ - నీరజ దంపతులు, S.జనార‌్ధన స‌్వామి గారి జ‌్నాపకార‌్థం. ఈరోజు కార‌్య నిర‌్వహించడం జరిగింది.ఈ కార‌్యక‌్రమం లో అద‌్యక‌్షుడు యెల‌్లెంకి రవీందర్, ప‌్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప‌్రకాశం, అల‌్లెంకి చంద‌్రశేఖర్, దేవా మధుబాబు, అకినపెల‌్లి సత‌్యనారాయణ(Hnk), యాంసాని నర‌్సింహమూర‌్తి, దుగ‌్గిశెట‌్టి చల‌్లయ‌్య, రాజేశ‌్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 250  మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు ఆ " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో, మరింతగా ఆయురారోగ్యాలు ప‌్రసాదించాలని అవోపా హనుమకొండ అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్ కోరుకుంటున్నారు. 


 


కామెంట్‌లు