గత 10రోజులుగా హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు చేస్తున్న ఆహారం పంపిణీకి ముగ్దుడైన మన AVOPA జీవితసబ్యుడు, కమిటీ మెంబర్, శ్రీ తూములూరి అచ్యుతజనార్దన్ ధర్మపత్ని తులసి గార్ల వివాహ దినోత్సవ సందర్భంగా ఈ రోజు తేదీ 11.5.2020 రోజున హైదరాబాద్, ఆకుపాముల నుండి ఒరిస్సా, విజయవాడ నుండి MP, నాగపూర్ వెళ్లే వలసకూలీలకు , చపాతీలు , నీళ్ళు పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు కండిబండ వెంకటేశ్వర రావు, చారుగుండ్ల రాజశేఖర్, వంగవేటి లోకేశ్, చక్కా కృష్ణప్రసాద్, తూములూరి అచ్యుతజనార్దన్, కొండ్లే రవిచంద్ర, చల్లా అనిల్, భగత్ పాల్గొన్నారు
అవోపా కోదాడ వారిచే ఆహార పంపిణి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి