అవోపా హనుమకొండ వారి ఆహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో  లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప‌్రధమ పౌరుడు (మేయర్ ) శ‌్రీ గుండా ప‌్రకాశ్ రావు గారిచే ప‌్రారంభించబడి నేటికి 22వ రోజు 1)వందనం వీరేశలింగం s/o late శంకర్ లింగం (USA) (2)అవోపా మహిళల కిట‌్టీల సహకారం తో  ఈరోజు కార‌్యక‌్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక‌్రమం లో అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప‌్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప‌్రకాశం, ప‌్రో. బి.విజయలక్ష్మి యాదా చంద‌్రయ‌్య, వేణిగంటి నిర‌్మల, యాంసాని నర‌్సింహమూర్తి, గంపా రవీందర్, దెవా అరవింద్, దేవా మధుబాబు,  ఆకినపెల‌్లి సత‌్యనారాయణ, రఘువీర్ ప‌్రసాద్, దొంతుల క‌్రృష‌్ణమూర‌్తి, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 200  మందికి పైగా ఆహారం అందించిడం జరిగింది. ఈ రోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు ఆయురారోగ్యాలు ప‌్రసాదించాలని అవోపా, హన‌్మకొండ అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్ కోరుకుంటున్నారు.
 


 


కామెంట్‌లు