అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించబడి నేటికి 24వ రోజు.1) పోకల చందర్ - దేవి (52వ పెళ్లి రోజు)2) చిటికేసి రాజయ్య, 3)యిండ్ల సింధు D/o రవీందర్,4) కంభంపాటి శ్రవన్ కుమార్ - సరిత గారల సహకారంతో ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, కోశాధికారి యం.వీ అప్పారావు, ఫౌండర్ యం.రామానుజం, కే. రమణయ్య, మరియు అలుగూరి శివకుమార్, కల్లూరు శ్రీనివాసు, అకినపెల్లి సత్యనారాయణ, యాదా చంద్రయ్య, మాదారపు శివకుమార్, అకినపెల్లి సత్యనారాయణ (వరంగల్) గౌరిశెట్టి ఉపేంద్రం, కంభంపాటి శ్రవన్ కుమార్, కొండూరు పశుపతి ఈశ్వర్ నాథ్, అల్లెంకి చంద్రశేఖర్, దేవా మధుబాబు, దొంతుల కృష్ణమూర్తి, దేవా అరవింద్, కే.రమేష్, వెలగందుల చాణక్య గుప్త, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 200 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా, హన్మకొండ అద్యక్షుడు యెల్లెంకి రవీందర్ కోరుకుంటున్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి