అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో 4వ రోజు అల్పాహర పంపిణీ కార్యక్రమం వెటర్నరీ డాక్టర్ శ్రీ తాటిపెల్లి గోపాలకృష్ణమూర్తి - మాధవి దంపతుల సహకారం తో ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, కే. రమణయ్య, దొంతుల క్రృష్ణమూర్తి, మద్ది బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాటిపెల్లి గోపాల కృష్ణమూర్తి- మాధవి దంపతులకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలు చూపాలని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నామని అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ తెలియ జేశాడు.
అవోపా హనుమకొండ వారి ఉపాహార పంపిణీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి