అవోపా మంచిర్యాల వారిచే ఉపాహార పంపిణీ


ఇరవై ఏడవ రోజు అవోప మంచిర్యాల వారు 160 మందికి అల్పాహారం బిస్కెట్ ప్యాకేట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు టి సత్యవర్ధన్ గారు రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ గారు కె రాములు గారు పాల్గొన్నారు


కామెంట్‌లు