This is header
అవోపా మంచిర్యాల వారిచే 35వ రోజు అల్పాహార పంపిణీ


అవోప మంచిర్యాల వారు ముప్పై ఐదోవ రోజున ఉదయం అల్పాహారం ఆర్.టి.సి రక్షణ సిబ్బందికి, యాచకులకు, పేద వారికి 200 మందికి అందించడం జరిగింది.  ఈకార్యక్రమంలో అధ్యక్షులు సత్యవర్ధన్, రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, కార్యదర్శి సాయిని సత్యనారాయణ, కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు



This is footer
కామెంట్‌లు