31వ రోజు మంచిర్యాల అవోపా చే అల్పాహార పంపిణీ


31 వ రోజు రైల్వే స్టేషన్ ఎదుట అవోప మంచిర్యాల వారిచే అల్పాహారం పంపిణీ పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ కార్మికులకు, యాచకులకు సుమారు 200 మందికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సత్యవర్ధన్ కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ సభ్యులు కెశెట్టి శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ పాల్గొన్నారు


కామెంట్‌లు