This is header
రైతు సమన్వయ కమిటి చైర్మన్తో భేటీ


తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ చైర్మన్ శ్రీ పల్ల రాజేశ్వర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలోని అవోపా కార్య కలాపాల గురించి క్లుప్తంగా వివరించిన తెలంగాణ రాష్ట్ర అవోపా వైస్ ప్రెసిడెంట్ ఎం. నాగేశ్వరరావు తదితరులు. 


This is footer
కామెంట్‌లు