This is header
నివాళి


అవోపా జమ్మికుంట కోశాధికారి  శ్రీ కె.ఆర్.వి  నర్సయ్య గారి భార్య శ్రీమతి రమాదేవి గారు ఈ రోజు ఉదయం సుమారు 8 గం లకు పరమపదించినారని తెలియ జేసినారు. వారి ఆత్మకు శాంతి వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కలగాలని  తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభిలషిస్తున్నవి.


This is footer
కామెంట్‌లు