అవోపా జమ్మికుంట కోశాధికారి శ్రీ కె.ఆర్.వి నర్సయ్య గారి భార్య శ్రీమతి రమాదేవి గారు ఈ రోజు ఉదయం సుమారు 8 గం లకు పరమపదించినారని తెలియ జేసినారు. వారి ఆత్మకు శాంతి వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కలగాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభిలషిస్తున్నవి.
This is header
• Avopa News Bulletin
This is footer
నివాళి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి