This is header
నూతన గవర్నర్ కు శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర 2వ మరియు తొలి మహిళా గవర్నర్ గా డా. తమిళిసై సౌందరరాజన్ ను కేంద్రం నియమించగా వారు శ్రీ ఏ.ఎస్.ఎల్ నరసింహన్ గారి వద్దనుండి పదవి భాద్యతలు చేపట్టారు. నూతనంగా పదవీ భాద్యతలు చేపట్టిన డా.తమిళి సై సౌందర రాజన్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ శుభాకాంక్షలు తెలుపుచున్నవి. 


This is footer
కామెంట్‌లు