అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు మేయర్ శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంభించి దిగ్విజయముగా నేటికి 11 రోజులు గడచినవి. శ్రీ చింతా మహేష్ - అడ్డగూడూరు కరుణ దంపతుల సహకారం తో ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్యక్రమం లో అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, మాదారపు శశిధర్, దేవా మధుబాబు, రఘువీర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 230 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈ రోజు కార్యక్రమమునకు సహకరించిన శ్రీ చింతా మహేష్ - అడ్డగూడూరు కరుణ కుటుంబం నకు ఆ " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో, మరింతగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని యెల్లెంకి రవీందర్, అద్యక్షుడు అవోపా, హన్మకొండ వారు కోరుకొను చున్నారు.
11వ రోజు అవోపా హనుమకొండ వారి ఆహార పంపిణీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి